పసిడికి ఫెడ్‌ దెబ్బ

Published on Thu, 06/14/2018 - 10:07

సాక్షి, ముంబై:  అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుతో బంగారం ధర క్షీణించింది. పావు శాతం వడ్డీరేటు పెంచుతూ   బుదవారం  ఫెడ్‌  నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు మరో రెండు సార్లు పెంపు  వుంటుందనే అంచనాలతో పసిడి బలహీనపడింది.  గ్లోబల్‌మార్కెట్‌లో  పసిడి 0.1 శాతం తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1298.61 వద్ద  ఉంది.  1292 వద్ద ఒక వారం కనిష్టాన్ని తాకింది. కాగా దేశీయంగా బంగారం బుధవారం 150 రూపాయలు లాభపడింది.    ఎంసీఎక్స్‌  మార్కెట్‌లో పది గ్రా పసిడి 13 రూపాయిలు నష్టంతో 31,143 వద్ద ఉంది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ