అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తగ్గిన బంగారం ధరలు
Published on Fri, 03/13/2020 - 22:35
ముంబై: దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.1097 తగ్గి రూ.42,600కి పడిపోయింది. వెండి కూడా బంగారం ధర లాగానే బాగా తగ్గాయి. కిలోకు రూ.1574 తగ్గి రూ.44,130కి చేరుకుంది. ఇన్వెస్టర్లు పెట్టుబడులను మళ్లించడం, రూపాయి విలువ బలపడటంతో బంగారం ధరలు తగ్గాయి. ఇక, అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1584 డాలర్లు ఉండగా, వెండి ధర 15.65 డాలర్లుగా నమోదైంది. ఆర్బీఐ ఆర్థక విధానాలపై దృష్టి కేంద్రీకరించడంతో రూపాయి విలువ 25పైసలు పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో స్టాక్ మార్కెట్లు ఉదయం భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.
#
Tags