లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫోర్డ్ ‘ఎకోస్పోర్ట్’లో కొత్త వేరియంట్లు
Published on Mon, 05/14/2018 - 23:48
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘ఎకోస్పోర్ట్’లో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ధర రూ.10.40 లక్షలు– రూ.11.89 లక్షల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్షోరూమ్ ఢిల్లీవి.
సన్రూఫ్ ఫీచర్తో వస్తున్న సిగ్నేచర్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.10.40 లక్షలుగా, డీజిల్ వేరియంట్ ధర రూ.10.99 లక్షలుగా ఉంది. కంపెనీ అలాగే ఎకోస్పోర్ట్ ఎస్ వెర్షన్ను కూడా ఆవిష్కరించింది. ఇందులో పెట్రోల్ వేరియంట్ ధర రూ.11.37 లక్షలుగా, డీజిల్ వేరియంట్ రూ.11.89 లక్షలు.
#
Tags