టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఎస్బీఐతో ఈఎస్ఐసీ అవగాహన
Published on Fri, 09/06/2019 - 08:36
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఒక అవగాహన కుదుర్చుకుంది. ఈఎస్ఐసీ లబ్దిదారులు, ఇతర చెల్లింపుదారుల అకౌంట్లకు ప్రత్యేక్షంగా బ్యాంక్ నుంచి ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఈ అవగాహన లక్ష్యం. మ్యాన్యువల్తో ఇక ఏ మాత్రం సంబంధంలేని ఈ ప్రక్రియ వల్ల చెల్లింపుల్లో జాప్యం, తప్పుల వంటి వాటికి అవకాశం ఉండదని, ఈఎ స్ఐసీ వాటాదారులు అందరికీ కొత్త వ్యవస్థ ప్రయోజనం చేకూర్చుతుంది.
#
Tags