రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీ లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు
Published on Wed, 12/18/2019 - 16:18
ముంబై : ఐటీ, మెటల్ షేర్లలో కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. టాటా గ్రూప్ చీఫ్గా సైరస్ మిస్త్రీ పునర్నియామకంపై ఎన్సీఎల్టీ ఉత్తర్వులతో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఇక హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, ఆర్ఐఎల్, ఏషియన్ పెయింట్స్, మహింద్రా అండ్ మహింద్రా షేర్లు భారీగా లాభపడ్డాయి. కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు రికార్డు హైలను టచ్ చేశాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 206 పాయింట్ల లాభంతో 41,558 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 12,221 పాయింట్ల వద్ద క్లోజయింది.
#
Tags