అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బీఎస్ఈ లాభం 52 కోట్లు
Published on Sat, 08/04/2018 - 00:30
ముంబై: బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.52 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభంతో పోల్చితే 4 శాతం వృద్ధి చెందిందని బీఎస్ఈ తెలిపింది. మొత్తం ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.166 కోట్లకు పెరిగిందని బీఎస్ఈ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆశీష్కుమార్ చౌహాన్ తెలిపారు.
కార్యకలాపాల ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.117 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కరెన్సీ డెరివేటివ్ సెగ్మెంట్ సగటు రోజువారీ టర్నోవర్ 73 శాతం వృద్ధితో రూ.31,418 కోట్లకు పెరిగిందని ఆశీష్ కుమార్ తెలిపారు. ఫలితాల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్లో బీఎస్ఈ షేర్ 2.5 శాతం లాభంతో రూ.823 వద్ద ముగిసింది.
#
Tags