అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
9 శాతం అదనపు వాటా
Published on Sat, 04/22/2017 - 00:56
విక్రయించనున్న వొడాఫోన్
న్యూఢిల్లీ: వొడాఫోన్ కంపెనీ 9.5 శాతం అదనపు వాటాను ఆదిత్య బిర్లా గ్రూప్కు విక్రయించనుంది. ఒక్కో షేర్ రూ.130 చొప్పున ఈ అదనపు వాటాను వొడాఫోన్ విక్రయిస్తోంది.
వొడాఫోన్తో కుదిరిన విలీన స్కీమ్ ఒప్పంద వివరాలను ఆదిత్య బిర్లా గ్రూప్ బీఎస్ఈకి నివేదించింది. కాగా ఐడియా సెల్యులర్, వొడాఫోన్ కంపెనీల విలీనం కారణంగా దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ అవతరిస్తోంది. 40 కోట్ల వినియోగదారులతో, 35 శాతం మార్కెట్ వాటాతో ఈ కంపెనీ అగ్రస్థానంలో నిలవనున్నది. ఈ డీల్ కారణంగా వొడాఫోన్ ఇండియా విలువ రూ.82,800 కోట్లుగానూ, ఐడియా సెల్యులర్ విలువ రూ.72,200 కోట్లుగానూ అంచనా వేశారు.
#
Tags