టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బెజవాడలో వైఎస్ఆర్ సీపీ సమీక్షా సమావేశం
Published on Sat, 10/25/2014 - 14:19
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించింది. హోటల్ ఐలాపురంలో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి త్రిసభ్య కమిటీ సభ్యులు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరావు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయటానికి చేపట్టాల్సిన నిర్మాణాత్మక కార్యక్రమాలు, పార్టీపరమైన ఇతర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, 16 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
#
Tags