మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'చిత్తశుద్ధితో పోరాడుతుంది వైఎస్ఆర్ సీపీనే'
Published on Mon, 10/05/2015 - 12:32
కడప : రాయలసీమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాయలసీమ అంటే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటిని నిల్వ ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో డెంగీ కేసులో పెరుగుతున్నాయని, అధికారులు డెంగీ నివారణకు దృష్టి పెట్టాలని సూచించారు.
#
Tags