వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రభుత్వ కమిటీల్లో సామాజిక కార్యకర్తలా?
Published on Sat, 12/20/2014 - 11:20
హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ వ్యవస్థ పనితీరుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కమిటీల్లో సామాజిక కార్యకర్తలను సభ్యులుగా ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. కమిటీలకు ఉన్నత వర్గాలు పెద్దలుగా ఉండడమేంటని ప్రశ్నించారు. గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
#
Tags