రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బంద్పై ప్రభుత్వం ఉక్కుపాదం
Published on Tue, 07/24/2018 - 02:52
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్పై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలు జిల్లాల్లో మోహరించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేశారు. అర్థరాత్రి నుంచే ముఖ్య నేతలను గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, యాక్ట్ 30ను అమలు చేశారు. అనంతపురంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి బస్ స్టాండ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. పలు జిల్లాల్లో పీడీ యాక్ట్ను ప్రయోగించారు.
#
Tags