రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘పొత్తుల్లేవ్.. సింహం సింగిల్గానే వస్తుంది’
Published on Mon, 04/01/2019 - 19:14
వైఎస్సార్సీపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్తో పొత్తులేదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. సింహం సింగిల్గానే వస్తుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సింగిల్గానే ఎన్నికలకు వెళుతున్నట్టు పేర్కొన్నారు. దేవుడు ఆశీర్వదించి, అందరి చల్లని దీవెనలతో రాష్ట్రంలో 25కి 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీకే దక్కితే, ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన తర్వాతే కేంద్రంలో ఉన్న ఏపార్టీకైనా మద్దతు తెలుపుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
#
Tags