ప్రత్యేక హోదా రాదని ఆగిన గుండె

Published on Sun, 08/30/2015 - 09:33

పెనుకొండ (అనంతపురం) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు. అనంతపురం జిల్లా సోమన్‌దేపల్లి మండలం కేతిగాని చెరువు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉప్పర సిద్ధప్ప ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడంతో సిద్ధప్ప మానసికంగా కుంగిపోయారని, ఈ కారణంతోనే గుండెపోటు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సిద్ధప్ప మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ