అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
నంద్యాలలో వైఎస్ఆర్-వంగవీటి ఫ్లెక్సీ తొలగింపు!
Published on Sat, 07/22/2017 - 20:27
నంద్యాల: నంద్యాలలో ఏర్పాటుచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, దివంగత కాపునేత వంగవీటి రంగాల భారీ ఫ్లెక్సీని తొలగించడం వివాదం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నంద్యాల పర్యటన నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీని తీయించినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రత్నాకర్ శుక్రవారం కడపలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. వైఎస్ఆర్-వంగవీటి ఫొటో అంటే చాలు సీఎం చంద్రబాబుకు నిద్రపట్టదని, అందుకే ఈ ఫ్లెక్సీని తీయించారని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం ఫ్లెక్సీ పెట్టుకున్నా ప్రభుత్వం భరించలేకపోతోందని విమర్శిస్తున్నారు.
#
Tags