లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోమవారం గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్
Published on Sat, 07/05/2014 - 21:06
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. వైఎస్ జగన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్తో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ జెడ్సీ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యాల గురించి వైఎస్ జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీలను ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు దాడులకు
పాల్పడటం వంటి సంఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు.
#
Tags