అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు రూ. 3 కోట్లు
Published on Tue, 04/28/2020 - 10:50
సాక్షి, తాడేపల్లి : లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అక్కడ చిక్కుకుపోయిన దాదాపు 5 వేల మంది మత్స్యకారులను ఏపీకి రప్పించేందుకు సీఎం వైఎస్ జగన్ రూ. 3 కోట్లు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేశారు. ప్రత్యేక రవాణా సదుపాయం ద్వారా.. గుజరాత్లోని తెలుగు మత్య్సకారులను ఏపీకి రప్పించాలని సీఎం జగన్ ఆదేశించారు.
చదవండి : రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు
#
Tags