వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వెంకట్రామయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
Published on Sat, 12/20/2014 - 10:08
హైదరాబాద్ : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త గుడిపాటి వెంకట్రామయ్య కుటుంబ సభ్యుల్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న వెంకట్రామయ్యను ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి గొడ్డళ్లతో దాడిచేసి హత్య చేసిన విషయం తెలిసిందే.
#
Tags