వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జగన్ ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు కోర్టు అనుమతి
Published on Fri, 11/22/2013 - 16:07
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముంబై, భువనేశ్వర్ లు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈమేరకు విచారించిన ప్రత్యేక కోర్టు ముంబై, భువనేశ్వర్ నగరాలు వెళ్లేందుకు అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది.కాగా, చెన్నై పిటీషన్ను విచారించిన కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహనరెడ్డి ముంబై, చెన్నై,భువనేశ్వర్ లు వెళ్లేందుకు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. ఈ నెల 23న ఢిల్లీ వెళ్లేందుకు పిటీషన్ దాఖలు చేయగా, ఈ నెల 24న భువనేశ్వర్ లో నవీన్ పట్నాయక్ను, ఈ నెల 25న ముంబైలో శరద్ పవార్ ను కలిసేందుకు జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
#
Tags