మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు గవర్నర్ను కలవనున్న జగన్
Published on Mon, 05/22/2017 - 01:51
టీడీపీ హత్యా రాజకీయాలపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని రాజ్భవన్లో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కలుసుకుంటారు. ప్రత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాల్పడుతున్న హత్యా రాజకీయాలపై జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేస్తారు. జగన్ వెంట పలువురు పార్టీ నేతలు కూడా గవర్నర్ను కలవడానికి వెళతారు.
#
Tags