వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్సార్ ‘లా’ నేస్తం ప్రారంభించిన సీఎం జగన్
Published on Tue, 12/03/2019 - 17:56
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకాన్ని ప్రారంభించారు. నేడు జాతీయ న్యాయవాదులు దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అలాగే వైఎస్సార్ లా నేస్తం వెబ్సైట్ను కూడా సీఎం వైఎస్ జగన్ లాంచ్ చేశారు. ఈ పథకం కింద కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లకు వృత్తిలో స్థిరపడేవరకు మూడేళ్లపాటు నెలకు రూ. 5వేల సాయం అందజేయనున్నారు. 2016, ఆ తర్వాత లా పరీక్ష ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు ఈ పథకానికి అర్హులుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
#
Tags