వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Published on Sun, 09/16/2018 - 09:27
గిద్దలూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని ముండ్లపాడు రోడ్డు రైస్ మిల్లు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. ముండ్లపాడు గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ (21) అనే యువకుడు తన బైక్పై గిద్దలూరు నుంచి తిరిగి స్వగ్రామం బయల్దేరాడు. మార్గమధ్యంలోని ముండ్లపాడు రైస్ మిల్లు సమీపంలో బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. ప్రమాదంలో తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు పవన్ కళ్యాణ్ను గమనించిన వాహనదారులు అతడి బంధువులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స కోసం నంద్యాల తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
#
Tags