ఆధ్యాత్మికతతోనే దైవత్వం

Published on Sat, 04/08/2017 - 22:50

విజయనగరం టౌన్‌ : ఆధ్యాత్మికతతోనే దైవత్వం సిద్ధిస్తుందని నిత్య దైవనామస్మరణ సేవా సమితి వ్యవస్థాపకుడు నారాయణస్వామీజీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత , దైవచింతన అవసరమన్నారు. సమితి అధ్యక్షురాలు డాక్టర్‌ పెన్నేటి స్వప్న హైందవి మాట్లాడుతూ, మనిషి నిత్యం దైవనామస్మరణ చేస్తే ఎటువంటి రోగాలు దరిచేరవన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఉమాశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ