వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పొలాల్లో మహిళ మృతదేహం
Published on Sat, 09/05/2015 - 18:35
పెద్దపప్పూరు (అనంతపురం) : అనంతపురం జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం పంట పొలాల్లో కనిపించింది. జిల్లాలోని పెద్దపప్పూరు మండలంలోని నరసాపురం గ్రామంలో పంట పొలాల్లో స్థానికులు శనివారం ఓ మహిళ మృతదేహం పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిది సహజ మరణమా లేదా హత్యా అనేది తేలాల్సి ఉంది. అలాగే మృతురాలు వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
#
Tags