వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంటి బిడ్డతో కాలువలో దూకిన తల్లి
Published on Sun, 11/29/2015 - 11:44
కొత్తపేట (తూర్పుగోదావరి జిల్లా) : అత్తింటి వేధింపులు తాళలేక ఓ మహిళ తన 11 నెలల చంటిబిడ్డతో కాలువలోకి దూకింది. కొత్తపేట మండలానికి చెందిన నక్క వెంకటరమణ (20) అనే మహిళ శనివారం రాత్రి తన 11 నెలల బిడ్డతో సహా బొబ్బర్లంక-అమలాపురం కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆదివారం ఉదయం పలివెల వంతెన వద్ద వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అత్తింటి వారి వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని వెంకట రమణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags