లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అనంతపురం దాకా పాదయాత్ర చేస్తా'
Published on Sat, 05/30/2015 - 12:16
అనంతపురం: పోలవరం కోరుతూ కళ్యాణదుర్గం నుంచి అనంతపురం దాకా పాదయాత్ర చేస్తానని ఏపీసీసీ రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణాల మాఫీ పేరుతో రైతులను, మహిళలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని రఘువీరా ఈ సందర్ఘంగా చంద్రబాబుకు సవాల్ విసిరారు.
#
Tags