రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మెగా డీఎస్సీ కావాలి
Published on Wed, 01/09/2019 - 08:39
శ్రీకాకుళం: ‘అన్నా.. మీరు సీఎం అయిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి. టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను మోసం చేసింది. 23వేల పోస్టులుంటే 7వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేసింది’ అని కవిటి మండలం కె.కొత్తూరుకు చెందిన బి.శ్రావణి జగన్కు తెలిపారు. వైఎస్ హయాంలో యాభై వేల పోస్టులు ఒకేసారి మంజూరు చేశారని, మీరు సీఎం అయ్యాక మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు.
#
Tags