AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏడాదైనా వేతనం లేదు
Published on Wed, 11/14/2018 - 07:05
విజయనగరం :గత ఏడాది రెండు నెలల పాటు ఉపాధి హామీ పనికి వెళ్లాను. దాదాపు రూ.8 వేల వరకు వేతనం రావలసి ఉంది. సొమ్ము ఇప్పించాలని అధికారులు, నేతల్ని ఎన్నోసార్లు సంప్రదించాను. ఏడాది దాటినా నా సమస్య తీరలేదు. కష్టపడినా సొమ్ము చేతికందకపోవడం చాలా బాధగా ఉంది. కూలికి వెళ్తేనే జీవనం గడుస్తుంది. ఇంకుడు గుంతల సొమ్ము కూడా అందలేదు. వేతనాలు అందకపోతే ఎలా బతకాలి.. అంటూ మక్కువ మండలం డి.శిర్లాం గ్రామానికి చెందిన కోరాడ సుబ్బలక్ష్మి వాపోయింది.
#
Tags