amp pages | Sakshi

వైజాగ్‌లో జాతీయ ‘విద్యుత్‌’ సదస్సు

Published on Mon, 08/14/2017 - 16:14

అమరావతి: విద్యుత్‌ ఆదాపై జాతీయ స్థాయి సదస్సుకు విశాఖపట్టణం వేదికకానుంది. 2018-2019 కాలంలో దేశ వ్యాప్తంగా లక్షా ముప్పైరెండు వేల యూనిట్ల విద్యుత్‌ ఆదా చేయటానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ నెల 18వ తేదీన జరిగే సదస్సులో నిర్ణయిస్తారు. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖలోని ఎనర్జీ ఎఫిసియన్సీ బ్యూరో(బీఈఈ) నిర్వహించే ఈ కార్యక్రమంలో 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరవుతారు.
 
విద్యుత్‌ సమర్ధవంత వినియోగం ద్వారా ఏటా రూ.53 వేల కోట్ల వరకు ఆదా చేసుకోవచ్చని ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఎల్‌ఈడీ బల్బుల వాడకం, వ్యవసాయ రంగంలో సమర్ద యాజమాన్యం, ఉజాలా, పారిశ్రామిక రంగంలో మెరుగైన పద్ధతుల అమలు, భవన నిర్మాణంలో ప్రమాణాలను పాటించటం, నాణ్యమైన విద్యుత్‌ పరికరాల వాడకం వంటి వాటి ఫలితంగా విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చునని తెలిపారు.

Videos

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

Photos

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్