వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు
Published on Fri, 08/02/2019 - 14:47
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతాయని, జాలర్లను చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
#
Tags