అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈఎస్ఐ డైరెక్టరేట్లో విజిలెన్స్ అధికారుల దాడులు
Published on Tue, 10/01/2019 - 14:30
సాక్షి, విజయవాడ : విజయవాడ ఈఎస్ఐ డైరెక్టరేట్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈఎస్ఐ రికార్డ్స్, అకౌంట్స్లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో మంగళవారం తనిఖీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇఏస్ఐ సిబ్బందిని విచారిస్తున్నామని, సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.
#
Tags