వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
22కు పెరిగిన ‘చెన్నై’ మృతులు
Published on Tue, 07/01/2014 - 01:42
మృతుల్లో 8 మంది ఆంధ్రప్రదేశ్ వారు.. శిథిలాల కింద మరికొందరు
చెన్నైలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మృతు ల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన నలుగురు పురుషులు, నలుగురు స్త్రీలు ఉన్నారు. మధురైకి చెందిన ఐదుగురు, ఒడిశాకు చెందిన నలుగురి మృతదేహాలను కూడా వెలికితీశారు. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒకేసారి నాలుగు మృతదేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీశారు. ఇప్పటి వరకు 23 మందిని తీవ్రగాయాలతో రక్షించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో 17 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
#
Tags