ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్ఆర్సీపీ నేతలపై దుండగుల దాడి
Published on Tue, 06/28/2016 - 14:13
పాయకరావుపేట: విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పాల్మన్పేటలో కొంతమంది దుండగులు బీభత్సం సృష్టించారు. మంగళవారు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించి కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచి, ఎంపీటీసీ సహా నలబై మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దుండగులను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులుగా అనుమానిస్తున్నారు.
#
Tags