మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కృష్ణా నదిలో ఈతకెళ్లి ఇద్దరి గల్లంతు
Published on Sun, 04/26/2015 - 19:14
అమరావతి: కృష్ణా నదిలో ఈతకెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. ఈ సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా అమరావతిలో కృష్ణా నది వద్ద జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన షేక్ నాగులమీరా, వీరేంద్ర, వంశీ, నాగులమీరాలు ఈత కెళ్లారు. ఈక్రమంలోనే నది వేగానికి నాగులమీరా, వీరేంద్రలు గల్లంతయ్యారు. దీంతో తోటి స్నేహితుడు వంశీ పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags