వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దైవదర్శనానికి వెళుతూ ప్రాణాలు కోల్పోయారు!
Published on Mon, 09/29/2014 - 08:12
తిరుపతి:చిత్తూరు జిల్లా పాకాల మండలం నేండ్రగుంట వద్ద ఒక లారీ పాదచారులపై దూసుకెళ్లింది. ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శనానికి కాలినడకన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఇద్దరూ తమిళనాడులోని వేలూరుకు చెందిన వేణు, సంతోష్గా గుర్తించారు.
**
#
Tags