రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జెండా ఆవిష్కరణలో విషాదం
Published on Wed, 08/15/2018 - 07:04
సాక్షి, ప్రకాశం : ఒంగోలులో పంద్రాగస్టు జెండా ఆవిష్కరణ ఏర్పాట్లులో విషాదం చోటుచేసుకుంది. ఎన్సీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేస్తుండగా కరెంట్ షాక్తో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. జెండా ఎత్తుతుండగా ట్రాన్స్ఫార్మర్కు ఇనుప రాడ్డు తగలడంతో విద్యుదాఘాతానికి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతులు బసంత్ రాణా, అప్పలనాయుడిగా గుర్తించారు. ఇదిలా వుండగా మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్తో మృతి చెందారు.
#
Tags