amp pages | Sakshi

తిరుమల పోస్టాఫీసులో ఆన్‌లైన్ టికెట్లు

Published on Sat, 02/07/2015 - 00:59

సాక్షి, తిరుమల: తిరుమల పోస్టాఫీసులోనూ శనివారం నుంచి రూ. 300ల టికెట్లను ఆన్‌లైన్‌లో ఇవ్వనున్నారు. ఒకరోజు నుంచి 30 రోజుల వ్యవధిలో రోజుకు 5వేల టికెట్లు ఇవ్వటాన్ని పోస్టల్ విభాగం గతంలో ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మొత్తం 97 కేంద్రాల ద్వారా భక్తులు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. శనివారం నుంచి తిరుమలతోపాటు నాలుగు కేంద్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఉదయం 9 గంటల నుంచి తిరుమలలోని పోస్టాఫీసులోనూ టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తిరుపతి తపాలాశాఖ సూపరింటెండెంట్ శర్మ తెలిపారు.

Videos

Play Offs లోకి ఆర్సిబీ

ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి

మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు

పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు

టీడీపీపై బొత్స సెటైర్లు

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర

ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు

సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..

కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..

Photos

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)