వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజమండ్రిలో పేలిన ట్రాన్స్ఫార్మర్
Published on Wed, 05/27/2015 - 16:09
తూర్పుగోదావరి: రాజమండ్రి రూరల్ మండలంలోని బొంగూరు గ్రామంలో ఉన్న 220 కేవీ సబ్స్టేషన్లో ప్రమాదవశాత్తూ బుధవారం ట్రాన్ఫార్మర్ పేలింది. ఈ ఘటనతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మండల పరిధిలోని 13 గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు.
(రాజమండ్రి రూరల్)
#
Tags