లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ గ్రామాలకు రాకపోకలు బంద్
Published on Mon, 11/30/2015 - 14:18
భారీ వర్షాలు నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం లోని కలుజు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగటంతో చుట్టు పక్కల ఉన్న 18 గ్రామాలకు సోమవారం ఉదయం నుంచే రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో వాగులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైయ్యారు. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురైతున్నారు.
#
Tags