వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ
Published on Sat, 03/28/2015 - 17:48
హైదరాబాద్: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మెర్లపాకలో మూడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, స్మృతి ఇరానీ హాజరయ్యారు.
అక్కడ ఐఐటీ, ఐఐఎస్ఆర్, ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలకు భూమిపూజ చేశారు. ఏప్రిల్లో అనంతపురంలో సెంట్రల్ వర్సిటీకి శంకుస్థాపన చేస్తామని స్మృతి ఇరానీ ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, వెనకబడిన జిల్లాలకు పన్నురాయితీ కల్పిస్తామని వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు.
#
Tags