వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బైకు బోల్తా: ముగ్గురికి గాయాలు
Published on Sat, 08/29/2015 - 16:46
కొత్తూరు (శ్రీకాకుళం): బైకు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వీఎన్పురం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని మాకవరం గ్రామానికి చెందిన నరేశ్ (23), రోడ గ్రామానికి చెందిన మహేశ్ (29) ఒడిశా రాష్ట్రానికి చెందిన కె.అజయ్ (24) బైకుపై కొత్తూరు నుంచి హీరాకు వెళ్తున్న సమయంలో.. వీఎన్పురం గ్రామ సమీపంలోకి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయిన బైకు బోల్తా కొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
#
Tags