రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విజయనగరంలో చోరీ
Published on Sun, 03/01/2015 - 18:38
విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని ఒక ఇంట్లో ఆదివారం సాయంత్రం చోరీ జరిగింది. ఈ సంఘటనలో దొంగలు 2 తులాల బంగారం, 2 కేజీల వెండి, రూ. 30 వేలు నగదు అపహరించారు. వివరాలు...ఇంట్లో ఎవరూలేని సమయం చూసి దొంగలు చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం కొంత సమయం తరువాత ఇంటికి చేరిన యజమానులు దొంగతనం జరిగిందని తెలిసి బోరుమన్నారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#
Tags