జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Published on Thu, 03/10/2016 - 11:13
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ముగ్గురు యవుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా మహనంది పుణ్యక్షేత్రంసమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
మహనందికి చెందిన రాజశేఖర్(22) తన ఇద్దరు మిత్రులతో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టారు. దీంతో రాజశేఖర్ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
#
Tags