అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కిడ్నాప్ అయిన పురిటిబిడ్డ క్షేమం
Published on Sat, 01/24/2015 - 18:30
తిరుపతి (చిత్తూరు): చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ మెటర్నిటీ ఆసుపత్రిలో ఈ నెల 20న మాయమైన పురిటిబిడ్డ పీలేరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యక్షమైంది. చంద్రగిరి మండలం మరవపల్లికి చెందిన మునిరాజు భార్య సోనియా డెలివరీ కోసం తిరుపతి ఆసుపత్రిలో చేరింది. బిడ్డ ప్రసవించిన కొద్దిసేపటి తర్వాత నర్సు వేషంలో వచ్చిన ఒకామె పురిటిబిడ్డను ఎత్తుకు పోయింది.
ఈ విషయం గురించి బిడ్డ తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బురఖా వేసుకొచ్చిన ఒకామె బిడ్డను పీలేరు ప్రభుత్వాసుపత్రిలో విడిచి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. బిడ్డ దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారని పీలేరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ సహదేవయ్య తెలిపారు.
#
Tags