వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అన్నా..మా సమస్య పరిష్కరించు
Published on Sun, 09/16/2018 - 06:26
మేమంతా విశాఖపట్నం జిల్లా ఆర్ట్, వర్క్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ యూనియన్ సభ్యులం. ఎస్ఎస్ఏ కింద 2012 నుంచి ప్ర భుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాం. ఇంతవరకూ మమ్మల్ని రెగ్యులర్ చేయలేదు. చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నాం. మహానేత వైఎస్సార్ ఉన్నప్పుడు 2009లో అప్పుడు ఉన్న ఉపాధ్యాయులను రెగ్యులర్ చేశారు. మీరు అధికారం చేపట్టిన వెంటనే మా సమస్యను పరిష్కంచాలని జననేత జగన్మోహన్రెడ్డిని కోరాం.
#
Tags