వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కక్ష కట్టి వేధిస్తున్నారన్నా...
Published on Thu, 11/15/2018 - 07:17
విజయనగరం :వైఎస్సార్ సీపీ అభిమానులమని తెలుగుదేశం నాయకులు కక్ష కట్టి వేధిస్తున్నారు. నా తండ్రి రొంపిల్లి తిరుపతిరావు ఎంఆర్ నగర్ పంచాయతీ సర్పంచ్గా గతంలో ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నా తండ్రి చెక్ పవర్ రద్దు చేయించారు. నా తండ్రి మీద కక్షతో వైఎస్సార్ సీపీకి చెందిన అర్హులైన 58 మంది పింఛన్లు నిలిపివేశారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తే 36 మందికి పింఛన్లు వచ్చాయి. మిగతా వారికి మంజూరు కాలేదు.– రొంపిల్లి లక్ష్మీ, ఎంఆర్ నగర్, పార్వతీపురం
#
Tags