అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'అవినీతి రాజకీయాల్లో టీడీపీ నంబర్ వన్'
Published on Tue, 06/23/2015 - 13:47
ప్రకాశం: అవినీతి రాజకీయాలు చేయటంలో టీడీపీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో ఓటుకు కోట్లు మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందని ఎంపీటీసీ వెంకట్రావు కిడ్నాప్ నకు గురయ్యాడు. కాగా టీడీపీ నేతలే అతణ్ని కిడ్నాప్ చేసి ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
#
Tags