బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'తాడిపత్రి వదిలివెళ్లండి.. లేకుంటే చంపేస్తాం'
Published on Wed, 10/22/2014 - 22:26
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో టీడీపీ నేతలు బుధవారం దౌర్జన్యయానికి దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కిషోర్పై టీడీపీ నేతలు దాడి చేశారు. అంతేకాకుండా అతని కుటుంబంపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయినట్టు తెలుస్తోంది.
కిషోర్ తన కుటుంబంతోపాటు తాడిపత్రి వదిలిపెట్టి పోవాలని, లేకుంటే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరింపు చర్యలకు పాల్పడినట్టు సమాచారం. కాగా, టీడీపీ నేతల దాడిలో గాయాలపాలైన ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
#
Tags