amp pages | Sakshi

సాక్షి సిబ్బందిపై టీడీపీ నేతల దౌర్జన్యం

Published on Sat, 09/20/2014 - 15:57

అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. అనంతపురం నగరంలోని ఎంవైఆర్ కల్యాణ మండపంలో వృద్ధాప్య పింఛన్ల జాబితాలను తయారు చేస్తుండటంతో అక్కడి విషయాన్ని కవర్ చేయడానికి సాక్షి రిపోర్టర్ రమణారెడ్డి, ఫొటోగ్రాఫర్ వీరేశ్ వెళ్లారు.

అక్కడ జరుగుతున్న తంతును వాళ్లు ఫొటోలు తీశారు. దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ల మీద దాడికి తెగబడ్డారు. ఫొటోగ్రాఫర్ వీరేశ్ వద్ద నుంచి కెమెరా లాక్కుని అందులో ఉన్న ఫొటోలను తొలగించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి సమక్షంలోనే జరగడం విశేషం. టీడీపీ నేతలు, కార్యకర్తలు వాళ్లను చుట్టుముట్టి, దాడిచేసి కొట్టారు. శమంతకమణి ఆదేశంతోనే ఇలా చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దెబ్బలు తిన్న రమణారెడ్డి, వీరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడ్డారు.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌