లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లోకేష్ ఫ్లెక్సీ కడుతుండగా..
Published on Fri, 06/23/2017 - 09:35
సోమల: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు కడుతున్న ఓ కార్యకర్త విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. జిల్లాలోని సోమల మండలం కందూరు గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త మంత్రి లోకేష్ బాబు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
#
Tags