వైఎస్సార్ సీపీలో 750 వుంది చేరిక

Published on Wed, 04/16/2014 - 04:27

పిచ్చాటూరు,కేవీబీపురం,చిత్తూరు,న్యూస్‌లైన్: పిచ్చాటూరు, కేవీబీపురం, మండలా లు, చిత్తూరుకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు 750 వుంది వుంగళవారం వైఎస్సార్ సీపీలో చేరారు. పిచ్చాటూరులో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల సవూవేశానికి ఆ పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం హాజరయ్యూరు.
 
 ఈ సందర్భంగా పిచ్చాటూరు పీఆర్‌పీ వుండల వూజీ అధ్యక్షుడు ఎన్.వెంకటేశన్, పాండియున్, సుఖేస్ రాజు, వుూర్తి, హరి, సుధ, రవి, శేషంబేడు, రావూపురం, సిద్ధిరాజు కండ్రిగ, చెంచురాజు కండ్రిగ, రజానగరం పంచాయతీలకు చెందిన సువూరు 300 వుంది వైఎస్సార్ సీపీలో చేరారు. ఆది ఈ కార్యక్రవుంలో పార్టీ వుండల కన్వీనర్ హరిశ్చంద్రా రెడ్డి పాల్గొన్నారు. అలాగే కేవీబీ పురం మండలంలోని కండ్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మాధవరెడ్డి, ఆయన అనుచరులు, అలాగే టీడీపీ నాయకుడు పరశురామయ్య, ఆయన అనుచరులు 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
 
 వారికి పార్టీ మండల కన్వీనర్ గవర్ల కృష్ణయ్య కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాంబత్తిరెడ్డి, ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు, చిన్నవెంకటేశ్వర్లు, పరశురామ, బత్తెయ్య, బాబు, శేఖర్, గిరి, జగన్, కేశవులు, వెంకటేశు, పరశురామయ్య, జయచంద్ర పాల్గొన్నారు.

అదేవిధం గా చిత్తూరుకు చెందిన దాదాపు 250 మంది ముస్లిం యువకులు మున్నా ఆధ్వర్యంలో  వైఎస్సార్ సీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లె శ్రీనివాసులు సమక్షంలో పార్టీ లో చేరారు. వారికి జేఎంసీ వైఎస్సార్ సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమ న్నారు. ఈ కార్యక్రమంలో ఆల్తాఫ్, హకీబ్, యూసఫ్, మాబాషా, చానా పాల్గొన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ